ఆంధ్రప్రదేశ్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయకుడికి ఓటమి భయం పట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ ఓడిపోతాననే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పంచన చేరారని ఆరోపించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి కూడా విజయంపై విశ్వాసం లేదు. అందుకే తెలంగాణలో చంద్రబాబు చేయి పట్టుకుని నడుస్తోందని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయకుడికి ఓటమి భయం పట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ ఓడిపోతాననే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పంచన చేరారని ఆరోపించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి కూడా విజయంపై విశ్వాసం లేదు. అందుకే తెలంగాణలో చంద్రబాబు చేయి పట్టుకుని నడుస్తోందని ఎద్దేవా చేశారు.
No comments:
Post a Comment