ప్రపంచంలోనే మొదటిసారిగా 48 మెగాపిక్సల్ ఫోన్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 08, 2018

ప్రపంచంలోనే మొదటిసారిగా 48 మెగాపిక్సల్ ఫోన్!


చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ జియామీ ప్రపంచంలోనే మొదటిసారిగా 48 మెగాపిక్సల్ ఫోన్లను జనవరిలో లాంచ్ చేయనుంది. అయితే గత జూలైలో సోనీ కంపెనీ 48 మెగా పిక్సల్ స్మార్ట్ ఫోన్ కెమెరాను తయారు చేసిన విషయం తెలిసిందే. జియామీ ఇదే కెమెరాను విడుదల చేయబోనే ఫోన్లలో ఉపగించనున్నట్లు సమాచారం. స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్తో ఈ ఫోన్ను విడుదల చేయనున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad