రోడ్డుపై ఈవీఎం! ఇద్దరు అధికారుల సస్పెన్షన్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 08, 2018

రోడ్డుపై ఈవీఎం! ఇద్దరు అధికారుల సస్పెన్షన్!


రాజస్థాన్లోని 200 అసెంబ్లీ స్థానాలకు 199స్థానాలకు నిన్న ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం భద్రపరచాల్సిన ఈవీఎంలోని ఒకటి బరాన్ జిల్లాలోని కిషన్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని షాహాబాద్ ప్రాంతంలోని రోడ్డుపై దర్శనమిచ్చింది. ట్రక్కులో తరలిస్తుండగా జారిపోయి ఉండొచ్చని జిల్లా కలెక్టర్ ఎస్పీ సింగ్ పేర్కొన్నారు. అయితే నిర్లక్ష్యం వహించిన ఇద్దురు అధికారులు అబ్దుల్ రఫీక్, నావల్ సింగ్ పట్వారీలను సస్పెండ్ చేశారు. తర్వాత ఈవీఎంను స్ట్రంగ్ రూంకు తరలించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad