గంభీర్ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు చెప్పే సందర్భంలో ధోనీపై పెద్ద బాంబే వేశాడు. 2012లో భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంకల మధ్య జరిగిన ముక్కోణపు సీబీ సిరీస్లో తుది జట్టు ఎంపిక సందర్భంగా.. సచిన్, సెహ్వాగ్ ఉండగా మూడో ఓపెనర్ అవసరం లేదంటూ తనకు అవకాశాలను దూరం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. 2015 ప్రపంచకప్ దృష్ట్యా యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించాలనే సాకుతో తనను తప్పించాలనుకున్నట్లు తెలిపారు. అయినా పరుగులు చేస్తున్నంత వరకు వయసు అడ్డంకి కాదని భావించే తను 2015 ప్రపంచకప్ జట్టులో స్థానంలేదని 2012లోనే చెప్పడంతో షాక్ కు గురైనట్లు తెలిపారు.
గంభీర్ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు చెప్పే సందర్భంలో ధోనీపై పెద్ద బాంబే వేశాడు. 2012లో భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంకల మధ్య జరిగిన ముక్కోణపు సీబీ సిరీస్లో తుది జట్టు ఎంపిక సందర్భంగా.. సచిన్, సెహ్వాగ్ ఉండగా మూడో ఓపెనర్ అవసరం లేదంటూ తనకు అవకాశాలను దూరం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. 2015 ప్రపంచకప్ దృష్ట్యా యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించాలనే సాకుతో తనను తప్పించాలనుకున్నట్లు తెలిపారు. అయినా పరుగులు చేస్తున్నంత వరకు వయసు అడ్డంకి కాదని భావించే తను 2015 ప్రపంచకప్ జట్టులో స్థానంలేదని 2012లోనే చెప్పడంతో షాక్ కు గురైనట్లు తెలిపారు.
No comments:
Post a Comment