భారీగా పడిపోయిన ఉల్లి ధరల నేపథ్యంలో ఓ రైతు ఉల్లిపాయల మీద 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి చివరకు 6 రూపాయలే మిగిలాయి. దీనికి నిరసనగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్కు ఈ ఆదాయంను పంపాడు. టోకు మార్కెట్లో 2,657 కిలోల ఉల్లిపాయలను విక్రయించిన శ్రీయాస్ అభిలా, మార్కెట్ ఖర్చులు మరియు కార్మిక ఛార్జీలను చెల్లించిన తరువాత 6 రూపాయలు మాత్రమే మిగిలాయి. గతంలో 750 కిలోల ఉల్లిపాయలను విక్రయిస్తే వచ్చిన రూ.1064 లను ఓ రైతు, నరేంద్రమోడీకి తన ఆదాయాన్ని పంపిన విషయం తెలిసిందే.
భారీగా పడిపోయిన ఉల్లి ధరల నేపథ్యంలో ఓ రైతు ఉల్లిపాయల మీద 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి చివరకు 6 రూపాయలే మిగిలాయి. దీనికి నిరసనగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్కు ఈ ఆదాయంను పంపాడు. టోకు మార్కెట్లో 2,657 కిలోల ఉల్లిపాయలను విక్రయించిన శ్రీయాస్ అభిలా, మార్కెట్ ఖర్చులు మరియు కార్మిక ఛార్జీలను చెల్లించిన తరువాత 6 రూపాయలు మాత్రమే మిగిలాయి. గతంలో 750 కిలోల ఉల్లిపాయలను విక్రయిస్తే వచ్చిన రూ.1064 లను ఓ రైతు, నరేంద్రమోడీకి తన ఆదాయాన్ని పంపిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment