తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీశ్రావుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి షాక్ ఇచ్చారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఆయనపై కేసు నమోదైంది. అక్టోబర్ 30న నిర్వహించిన ఆర్యవైశ్యుల సభకు హాజరైన హరీష్రావు విరాళాలు సేకరించినట్లుగా ఎన్నికల కమీషన్కు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఈసీ ఆదేశాలతో సిద్దిపేట వన్ టౌన్ పోలీస్స్టేషన్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మంత్రి హరీశ్రావుపై ఫిర్యాదు చేశారు. 125ఆర్పీ, 188ఐపీసీ సెక్షన్ల కింద మంత్రి హరీశ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Post Top Ad
Saturday, December 01, 2018
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment