తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూటమిగా ఏర్పడ్డ పార్టీల మధ్య పొత్తుల మధ్య సయోధ్య కుదిరినప్పటికీ పోటీ చేసే స్థానాలపై సందిగ్ధత వీడలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు సార్లు అభ్యర్థుల జాబితాను విడుదల చేసినప్పటికీ కీలక నేత స్థానాలను మాత్రం పెండింగ్లో ఉంచిన సంగతి తెలిసిందే. వారిలో జనగామ 35 ఏల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నాల లక్ష్మయ్య కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో చక్రం తిప్పిన ఆయనకు ఈ సారి టికెట్ ఖరారు కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో పొన్నాల కాంగ్రెస్ అధిష్టానం బాస్ రాహుల్ గాంధీ కలిసి తన గోడు వెల్లబోసుకున్నాడు. వీరికి రాహుల్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మూడో జాబితాలో తమ పేర్లుంటాయని పొన్నాల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూటమిగా ఏర్పడ్డ పార్టీల మధ్య పొత్తుల మధ్య సయోధ్య కుదిరినప్పటికీ పోటీ చేసే స్థానాలపై సందిగ్ధత వీడలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు సార్లు అభ్యర్థుల జాబితాను విడుదల చేసినప్పటికీ కీలక నేత స్థానాలను మాత్రం పెండింగ్లో ఉంచిన సంగతి తెలిసిందే. వారిలో జనగామ 35 ఏల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నాల లక్ష్మయ్య కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో చక్రం తిప్పిన ఆయనకు ఈ సారి టికెట్ ఖరారు కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో పొన్నాల కాంగ్రెస్ అధిష్టానం బాస్ రాహుల్ గాంధీ కలిసి తన గోడు వెల్లబోసుకున్నాడు. వీరికి రాహుల్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మూడో జాబితాలో తమ పేర్లుంటాయని పొన్నాల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment