రజనీ-శంకర్ కాంబినేషన్లో లైకా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘2.0’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6800 థియేటర్లలో పదివేల స్ర్కీన్లపై ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా రికార్డులు సృష్టిస్తోంది. పేటీఎమ్ ద్వారా 1.25 మిలియన్స్ టికెట్స్ అమ్ముడుపోగా బుక్మైషో ద్వారా దాదాపు పది లక్షల టికెట్లు సేల్ అయ్యాయని సమాచారం.
No comments:
Post a Comment