స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఆర్లాండా విమానాశ్రయంలోని టర్మినల్ గోడను ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం ఎడమ రెక్క ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులున్నారు. గోడను ఢీకొట్టడంతో విమానం ఒక్కసారిగా కుదుపుకు గురైంది. అయితే వీరంతా సురక్షితంగా ఉన్నారు.
No comments:
Post a Comment