శ్రీహరికోటలోని సతీశ్ ధావన్
అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-43 రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ వాహననౌక 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగంలో 380 కిలోల హైసిస్ స్వదేశీ ఉపగ్రహంతో పాటు 261.5 కిలోల బరువు కలిగిన 8 దేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను
సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. హైసిస్ ఐదేళ్ల పాటు భూ
ఉపరితల పరిస్థితులను అధ్యయనం చేయనుంది.
Post Top Ad
Thursday, November 29, 2018
పీఎస్ఎల్వీ సీ-43 ప్రయోగం విజయవంతం
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment