టీఆర్‌ఎస్‌ కంటే మహాకూటమికే సర్వే మొగ్గు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 02, 2018

టీఆర్‌ఎస్‌ కంటే మహాకూటమికే సర్వే మొగ్గు!


ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి 8, టీఆర్‌ఎస్‌ 7, బీజేపీ 1, మజ్లిస్‌ 1 సీటు చొప్పున గెలుస్తాయని రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వేలో తేలింది. తెలంగాణలో సీఎం కె.చంద్రశేఖర రావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ 7 సీట్లు (30.40% ఓట్లు) , కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి 8 సీట్లు(32.2%), బీజేపీ 1 సీటు(19%), ఏఐఎంఐఎం 1 స్థానం( 3.9%) గెలుచుకుంటాయి.  కేంద్రంలో ఎన్డీయే సాధారణ మెజారిటీకి చేరువగా వస్తుందని సర్వే తెలిపింది. యూపీఏ వంద సీట్లకు పైగా గెలుచుకుంటుందని సర్వేలో వచ్చింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad