జ‌గ‌న్‌కే ఎక్కువ సీట్లు! సర్వేలో తేలిన విషయం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 02, 2018

జ‌గ‌న్‌కే ఎక్కువ సీట్లు! సర్వేలో తేలిన విషయం!

ysrcp-majority-seats

ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 సీట్లలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలు, అధికార టీడీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంటాయని రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్లో ఓట్లశాతం పరంగా చూస్తే వైఎస్సార్సీపీకి 41.2 శాతం, టీడీపీకి 31.2 శాతం, బీజేపీకి 11.3 శాతం, కాంగ్రెస్‌కు 9.3 శాతం ఓట్లు దక్కుతాయి. కేంద్రంలో ఎన్డీయే సాధారణ మెజారిటీకి చేరువగా వస్తుందని, యూపీఏ వంద సీట్లకు పైగా గెలుచుకుంటుందని సర్వేలో వచ్చింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad