పేజేఆర్ చావుకు కారణమయ్యారు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, November 18, 2018

పేజేఆర్ చావుకు కారణమయ్యారు!


ఖైరతాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న దానం నాగేందర్‌లా తాను భూ కబ్జాలు, దందాలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌ అన్నారు. నాగేందర్‌లా తనకు చిల్లర రాజకీయాలు చేయడం రాదని చెప్పారు. ఒక డ్రైవర్‌గా ఉన్న దానం దందాలు, రాజకీయాలు చేసి వేల కోట్లు సంపాదించారన్నారు. పీజేఆర్‌ను మానసికంగా హింసించి ఆయన  చావుకు దానం నాగేందర్‌ కారణమయ్యారని ఆరోపించారు. దానం అంటేనే దందాలు, దౌర్జన్యాలు, దళాలు అని ఎద్దేవా చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad