కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, November 18, 2018

కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల!


తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నాలుగో జాబితా విడుదల చేసింది. ఇప్పటికే 88 మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ ఉత్కంఠ రేపిన ఆ ఆరు స్థానాలను కూడా ప్రకటించింది. సికింద్రాబాద్ స్థానాన్ని కూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించి సనత్ నగర్ స్థానాన్ని తనకిస్తుందని ఆశించిన మర్రికి మళ్లీ షాక్ తగిలింది. ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కోరట్లలో జువ్వాడి నర్సింగ్ రావు, నారాయణఖేడ్లో సురేశ్ కుమార్ షెట్కార్, సికింద్రాబాద్లో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నారాయణపేట్లో వామనగిరి క్రిష్ణ, దేవరకద్రలో డా.పబన్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడలో ఆర్. కృష్ణయ్యకు అవకాశమిచ్చింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad