టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఈ సారి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు. 119 స్థానాల్లో ఒక దళిత బిడ్డ అయితన తనకే అన్యాయం చేశారని ఆమె అన్నారు. టీఆర్ఎస్ చేసిన సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ టికెట్ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 70 రోజులుగా కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. పార్టీ నేతలు కవిత, కేటీఆర్, వినోద్, కేకేలను కలిసినా ఫలితం లేదని చెప్పింది. కేసీఆర్ బంధువులు రవీందర్ రావు, సంతోష్ వల్లే తనకు టికెట్ దక్కలేదని ఆరోపించింది.
టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఈ సారి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు. 119 స్థానాల్లో ఒక దళిత బిడ్డ అయితన తనకే అన్యాయం చేశారని ఆమె అన్నారు. టీఆర్ఎస్ చేసిన సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ టికెట్ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 70 రోజులుగా కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. పార్టీ నేతలు కవిత, కేటీఆర్, వినోద్, కేకేలను కలిసినా ఫలితం లేదని చెప్పింది. కేసీఆర్ బంధువులు రవీందర్ రావు, సంతోష్ వల్లే తనకు టికెట్ దక్కలేదని ఆరోపించింది.
No comments:
Post a Comment