మొబైల్ పోయిందనే మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 16, 2018

మొబైల్ పోయిందనే మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య!


కర్ణాటకలోని మైసూరులో మొబైల్ ఫోన్ పోయిందనే మనస్థాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గాంధీనగర్‌కు చెందిన నిఖిత (16) గాయత్రిపురంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం సోదరుడు బబ్లూతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం నిఖిత సెల్‌ఫోన్‌ కనిపించలేదు. నాన్న ఎంతో ప్రేమగా ఇచ్చిన ఫోన్‌ కనిపించకపోవడంతో నిఖిత గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎన్‌ఆర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad