టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంతా చైతన్య తన పుట్టిన రోజున ఏడ్చేసిందట. ఈ విషయాన్ని ప్రత్యూష సంస్థ వలంటీర్గా పనిచేస్తున్న శశాంక బినేష్ అనే యువతి సోషల్మీడియా ఇన్స్టాగ్రామ్లో తెలిపింది. ప్రత్యూష సంస్థ ప్రారంభంలో సనా అనే చిన్నారికి రూ.15లక్షలతో కాలేయ మార్పిడి చేయించారని, కానీ చికిత్సకు స్పందించక చనిపోయింది. రభస షూటింగ్లో పుట్టిన రోజు జరుపుకుంటున్న సమంత ఈ విషయం తెలిసిన సెట్స్లోనే కన్నీరుమున్నీరయ్యారట. ఇప్పటి వరకూ 547 మంది చిన్నారులను ప్రత్యూష సపోర్ట్ ద్వారా కాపాడగలిగామని శశాంక తెలిపింది. ‘ప్రత్యూష సపోర్ట్’ ద్వారా ఎందరో చిన్నారులకుల సమంత అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంతా చైతన్య తన పుట్టిన రోజున ఏడ్చేసిందట. ఈ విషయాన్ని ప్రత్యూష సంస్థ వలంటీర్గా పనిచేస్తున్న శశాంక బినేష్ అనే యువతి సోషల్మీడియా ఇన్స్టాగ్రామ్లో తెలిపింది. ప్రత్యూష సంస్థ ప్రారంభంలో సనా అనే చిన్నారికి రూ.15లక్షలతో కాలేయ మార్పిడి చేయించారని, కానీ చికిత్సకు స్పందించక చనిపోయింది. రభస షూటింగ్లో పుట్టిన రోజు జరుపుకుంటున్న సమంత ఈ విషయం తెలిసిన సెట్స్లోనే కన్నీరుమున్నీరయ్యారట. ఇప్పటి వరకూ 547 మంది చిన్నారులను ప్రత్యూష సపోర్ట్ ద్వారా కాపాడగలిగామని శశాంక తెలిపింది. ‘ప్రత్యూష సపోర్ట్’ ద్వారా ఎందరో చిన్నారులకుల సమంత అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment