‘పుట్టిన బిడ్డకూ నా గురించి చెప్పండి. పెద్దయ్యాక నాకే ఓటు వేస్తారు’ ఇవీ సీఎం చంద్రబాబు ఆశా వర్కర్లకు ఆత్మీయ సమ్మేళనంలో చేసిన వ్యాఖ్యలు. జీతాలు పెంచినందుకు ప్రతిఫలంగా తనకు అండగా ఉండాలన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఆశావర్కర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి తనకు అనుకూలంగా ప్రచారం చేయాలని ఆశా వర్కర్లను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీమంతాలు, అన్నప్రాసనలు చేయిస్తున్నట్లు తెలిపారు. అంటువ్యాధులను కంట్రోల్ చేస్తున్నానని, సాంకేతికతను ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు.
‘పుట్టిన బిడ్డకూ నా గురించి చెప్పండి. పెద్దయ్యాక నాకే ఓటు వేస్తారు’ ఇవీ సీఎం చంద్రబాబు ఆశా వర్కర్లకు ఆత్మీయ సమ్మేళనంలో చేసిన వ్యాఖ్యలు. జీతాలు పెంచినందుకు ప్రతిఫలంగా తనకు అండగా ఉండాలన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఆశావర్కర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి తనకు అనుకూలంగా ప్రచారం చేయాలని ఆశా వర్కర్లను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీమంతాలు, అన్నప్రాసనలు చేయిస్తున్నట్లు తెలిపారు. అంటువ్యాధులను కంట్రోల్ చేస్తున్నానని, సాంకేతికతను ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు.
No comments:
Post a Comment