ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు ఉద్యోగాల నియామకాలకోసం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 3137 పోస్టులకు విడుదలైన ఈ నోటిఫికేషన్లో ఎస్సై, కానిస్టేబుల్, జైలర్, ఫైర్మన్ తదితర పోస్టులున్నాయి. అభ్యర్థులు ఎస్ఎల్పీఆర్బీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో నవంబర్ 5 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 16 నుంచి పరీక్షలను నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు ఉద్యోగాల నియామకాలకోసం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 3137 పోస్టులకు విడుదలైన ఈ నోటిఫికేషన్లో ఎస్సై, కానిస్టేబుల్, జైలర్, ఫైర్మన్ తదితర పోస్టులున్నాయి. అభ్యర్థులు ఎస్ఎల్పీఆర్బీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో నవంబర్ 5 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 16 నుంచి పరీక్షలను నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment