లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకులకు దరఖాస్తు చేశారు. శుక్రవారం పట్నా కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు ఆయన తరుపు యశ్వంత్ కుమార్ శర్మ చెప్పారు. తేజ్ప్రతాప్, ఆయన భార్య ఐశ్వర్రాయ్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, వారు ఇక కలిసి ఉండాలని అనుకోవట్లేదు. అందుకే హిందు వివాహ చట్టం కింద విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. వీరిద్దరికి ఆరు నెలలకే తేజ్ప్రతాప్ తన భార్యతో విడిపోయేందుకు సిద్ధమవడం గమనార్హం.
లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకులకు దరఖాస్తు చేశారు. శుక్రవారం పట్నా కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు ఆయన తరుపు యశ్వంత్ కుమార్ శర్మ చెప్పారు. తేజ్ప్రతాప్, ఆయన భార్య ఐశ్వర్రాయ్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, వారు ఇక కలిసి ఉండాలని అనుకోవట్లేదు. అందుకే హిందు వివాహ చట్టం కింద విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. వీరిద్దరికి ఆరు నెలలకే తేజ్ప్రతాప్ తన భార్యతో విడిపోయేందుకు సిద్ధమవడం గమనార్హం.
No comments:
Post a Comment