ప్రముఖ ముబైల్ దిగ్గజంశాంసంగ్ మరో కొత్త ఫోన్ను లాంచ్ చేయనుంది. ఏకంగా నాలుగు కెమెరాల ఫోన్ గెలాక్సీ ఏ9 పేరుతో ఈ నెల 20న భారత్లో విడుదల చేయనుంది. గత నెలలో మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఏ9ను విడుదల చేసిన శాంసంగ్ భారత్తో జరిగే లాంచ్ ఈవెంట్కు హాజరు కావాంటూ మీడియా, ప్రముఖులను ఆహ్వానించింది. దీని ధర సుమారు రూ.35 వేల నుంచి రూ.39 వేల మధ్య ఉండవచ్చు. బబూల్గమ్ పింక్, కేవియర్ బ్లాక్, లెమనేడ్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
Post Top Ad
Thursday, November 15, 2018
నాలుగు కెమెరాలతో శాంసంగ్ సూపర్ ఫోన్
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment