ప్రముఖ చైనా మొబైల్ దిగ్గజం షావోమీ భారత్లో రెడ్మి నోట్ 6 ప్రో మోడల్ను గురువారం విడుదల చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్మీ ఇండియా అధిపతి మను కుమార్ జైన్ ఈ ఫోన్ను ఆవిష్కరించారు. నోట్ 5 ప్రో తరహాలో నోట్ 6 ప్రో చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఐడీసీ లెక్కల ప్రకారం.. భారత్లోని స్మార్ట్ఫోన్ విపణిలో మధ్య శ్రేణి ధరల విభాగంలో ఎంఐ మొదటి స్థానంలో ఉందని ఈ స్థానాన్ని చేరుకొనేందుకు నోట్ 5 ప్రో ప్రధాన పాత్ర పోషించిందన్నారు. 4జీబీ+64జీబీ ధర రూ.13,999, 6జీబీ+64జీబీ ధర రూ.15,999 గా నిర్ణయించారు.
Post Top Ad
Friday, November 23, 2018
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment