కోహ్లీని దాటేసిన ధావన్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 22, 2018

కోహ్లీని దాటేసిన ధావన్‌

Shikhar-Dhawan-Breaks-Virat-Kohli-Record
ఆసీస్‌ జరిగిన తొలి టీ20లో రాణించిన ధావన్‌ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్‌ ఏడాదిలో అత్యధిక పరుగులు(648, 2018లో) చేసిన ఆటగాడిగా ధావన్‌ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ టీ 20ఫార్మాట్‌లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి (641 పరుగులు, 2016లో)కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇక 2018లో టీ20 ఫార్మట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఫకర్‌ జామన్‌ (576), రోహిత్‌ శర్మ(567), బాబర్‌ అజామ్‌ (563)లు ధావన్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad