ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు రిమాండ్ గడువు శుక్రవారంతో ముగియనుంది. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న శ్రీనివాసరావును ఎయిర్పోర్టు పోలీసులు శుక్రవారం విశాఖ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకురానున్నారు. నిందితుడి తరఫు న్యాయవాది సలీం వేసిన బెయిల్ పిటీషన్ను కోర్టు కొట్టేసిన నేపథ్యంలో శ్రీనివాసరావుకు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించే అవకాశాలున్నాయి.
Post Top Ad
Friday, November 23, 2018
నేటితో ముగియనున్న శ్రీనివాసరావు రిమాండ్
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment