శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ వేదికగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో 2 ప్రయోగాలకు సిద్ధమైంది. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నవంబర్ 14న సాయంత్రం జీఎస్ఎల్వీ మార్క్–3డీ2 ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లోని వనరులు, సదుపాయాలు, కావాల్సిన ఏర్పాట్లపై ఇది సమాచారం అందిచనుంది. దీనితో పాటు షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల చివరిలో పీఎస్ఎల్వీ సీ43 రాకెట్ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని ద్వారా హైపర్ స్పెక్ట్రల్ సిస్టం ఇమేజ్ శాటిలైట్ ఉపగ్రహంతో పాటు మరో 30 విదేశీ ఉపగ్రహాలను పంపించనున్నారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ వేదికగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో 2 ప్రయోగాలకు సిద్ధమైంది. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నవంబర్ 14న సాయంత్రం జీఎస్ఎల్వీ మార్క్–3డీ2 ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లోని వనరులు, సదుపాయాలు, కావాల్సిన ఏర్పాట్లపై ఇది సమాచారం అందిచనుంది. దీనితో పాటు షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల చివరిలో పీఎస్ఎల్వీ సీ43 రాకెట్ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని ద్వారా హైపర్ స్పెక్ట్రల్ సిస్టం ఇమేజ్ శాటిలైట్ ఉపగ్రహంతో పాటు మరో 30 విదేశీ ఉపగ్రహాలను పంపించనున్నారు.
No comments:
Post a Comment