ఈడెన్ గార్డెన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 109 పరుగులు చేసింది. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్(6), ధావన్(3) దినేశ్ కార్తీక్ నిలకడగా ఆడటం, చివర్లో కృనాల్ పాండ్యా విండీస్ బౌలర్లపై విరుచుకుపడటంతో భారత్ 17.5 ఓవర్లలోనే విజయం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి విండీస్ను కట్టడి చేశాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ 1-0తో ముందంజలో ఉంది.
ఈడెన్ గార్డెన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 109 పరుగులు చేసింది. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్(6), ధావన్(3) దినేశ్ కార్తీక్ నిలకడగా ఆడటం, చివర్లో కృనాల్ పాండ్యా విండీస్ బౌలర్లపై విరుచుకుపడటంతో భారత్ 17.5 ఓవర్లలోనే విజయం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి విండీస్ను కట్టడి చేశాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ 1-0తో ముందంజలో ఉంది.
No comments:
Post a Comment