ఆర్జేడీ అధినేత, లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను రెండు నెలలుగా తన భార్య ఐశ్వర్యతో మాట్లాడటం మానేశానని, తనతో కలిసి ఉండటం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పినట్లు పేర్కొన్నాడు. కానీ ఐశ్వర్య తన కుటుంబ సభ్యులకు ఏం చెబుతుందో తెలియదు కానీ పూర్తిగా ఆమెకే మద్దతు తెలుపుతున్నారంటూ ఆరోపించారు. ఐశ్వర్యను సపోర్టు చేయడం వెనుక ఏదో పెద్ద కుట్రే దాగి ఉందని వ్యాఖ్యానించారు. ఇందులో తన కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రధాన సూత్రధారిగా ఉన్నారని అన్పిస్తోంతన్నాఉఉ. తన అనుకున్న వాళ్లే ఆయనపై కుట్రపన్నడం బాధగా ఉందంటూ తేజ్ ప్రతాప్ ఆరోపించారు.
ఆర్జేడీ అధినేత, లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను రెండు నెలలుగా తన భార్య ఐశ్వర్యతో మాట్లాడటం మానేశానని, తనతో కలిసి ఉండటం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పినట్లు పేర్కొన్నాడు. కానీ ఐశ్వర్య తన కుటుంబ సభ్యులకు ఏం చెబుతుందో తెలియదు కానీ పూర్తిగా ఆమెకే మద్దతు తెలుపుతున్నారంటూ ఆరోపించారు. ఐశ్వర్యను సపోర్టు చేయడం వెనుక ఏదో పెద్ద కుట్రే దాగి ఉందని వ్యాఖ్యానించారు. ఇందులో తన కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రధాన సూత్రధారిగా ఉన్నారని అన్పిస్తోంతన్నాఉఉ. తన అనుకున్న వాళ్లే ఆయనపై కుట్రపన్నడం బాధగా ఉందంటూ తేజ్ ప్రతాప్ ఆరోపించారు.
No comments:
Post a Comment