భారత్-ఆస్ట్రేలియా పర్యటనకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20లు వరుసగా నవంబర్ 21, 23, 25 జరగనున్నాయి. మ్యాచ్లు అన్నీ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం అవుతాయి.
టీ20లకు జట్టు ఇదే..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్
No comments:
Post a Comment