ఎన్నికల వేళ తెప్పదాటుల్లు జోరందుకున్నాయి. తాజగా టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్లు టీఆర్ఎస్కు టాటా చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి పట్నం మహేందర్రెడ్డికి పార్టీలో ఇస్తున్న ప్రాధాన్యతపై విశ్వేశ్వర్రెడ్డికి అభ్యంతరాలున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీతారాం నాయక్పై పోటీ చేసేందుకు కేరళకు చెందిన ఐపీఎస్ అధికారి లక్ష్మణ్ నాయక్ను టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని ఆయన గుర్రుగా ఉన్నారు.
ఎన్నికల వేళ తెప్పదాటుల్లు జోరందుకున్నాయి. తాజగా టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్లు టీఆర్ఎస్కు టాటా చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి పట్నం మహేందర్రెడ్డికి పార్టీలో ఇస్తున్న ప్రాధాన్యతపై విశ్వేశ్వర్రెడ్డికి అభ్యంతరాలున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీతారాం నాయక్పై పోటీ చేసేందుకు కేరళకు చెందిన ఐపీఎస్ అధికారి లక్ష్మణ్ నాయక్ను టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని ఆయన గుర్రుగా ఉన్నారు.
No comments:
Post a Comment