వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే ధ్యేయంగా ఇప్పటికే మహాకూటమిని ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు తమ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని రంగంలోకి దించనుంది. రాహుల్ గాంధీ పాల్గొనేలా మొత్తం నాలుగు సభలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 20న కామారెడ్డి, బోధ్ లలో, 27న కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఈ సభల్లో రాహుల్ గాంధీతోపాటు ప్రియాంకాను కూడా రప్పించడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే ధ్యేయంగా ఇప్పటికే మహాకూటమిని ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు తమ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని రంగంలోకి దించనుంది. రాహుల్ గాంధీ పాల్గొనేలా మొత్తం నాలుగు సభలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 20న కామారెడ్డి, బోధ్ లలో, 27న కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఈ సభల్లో రాహుల్ గాంధీతోపాటు ప్రియాంకాను కూడా రప్పించడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
No comments:
Post a Comment