పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అతని భార్య నవజ్యోత్ కౌర్లు అమృత్సర్ రైలు ప్రమాద ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను దత్తత తీసుకుంటామని ప్రకటించారు. బాధితుల విద్య అందించి, ఉద్యోగాలు కూడా పొందేలా చూస్తానని చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన వారి పిల్లలు అనాథలు కాదని చెప్పారు. వారికి అండగా ఉంటామని సిద్ధూ దంపతులు భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిన ఆరుగంటల్లోనే డ్రైవర్తో పాటు ఇతర ఉద్యోగులకు క్లీన్ చిట్ ఎలా ఇస్తారని రైల్వేపై ఆరోపించారు.
పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అతని భార్య నవజ్యోత్ కౌర్లు అమృత్సర్ రైలు ప్రమాద ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను దత్తత తీసుకుంటామని ప్రకటించారు. బాధితుల విద్య అందించి, ఉద్యోగాలు కూడా పొందేలా చూస్తానని చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన వారి పిల్లలు అనాథలు కాదని చెప్పారు. వారికి అండగా ఉంటామని సిద్ధూ దంపతులు భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిన ఆరుగంటల్లోనే డ్రైవర్తో పాటు ఇతర ఉద్యోగులకు క్లీన్ చిట్ ఎలా ఇస్తారని రైల్వేపై ఆరోపించారు.
No comments:
Post a Comment