నేను క్షేమంగా ఉన్నా: వైఎస్ జగన్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 25, 2018

నేను క్షేమంగా ఉన్నా: వైఎస్ జగన్


విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన జగన్పై విశాఖపట్నంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, తాను క్షేమంగా ఉన్నానని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్ చేశారు. భగవంతుని దయ, కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే తనను రక్షించాయన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad