విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన జగన్పై విశాఖపట్నంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, తాను క్షేమంగా ఉన్నానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. భగవంతుని దయ, కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే తనను రక్షించాయన్నారు.
No comments:
Post a Comment