బెంగళూరుకు చెందిన డీటీడీసీ కొరియర్ కంపెనీ ద్వారా ఓ చెల్లి లండన్ లో ఉన్న తన అన్నకు 2016లో రాఖీ పంపింది. అయితే కొరియర్ కంపెనీ పొరపాటున ఆ పార్సిల్ను ఫ్రాన్స్ లో తప్పు అడ్రస్లో డెలివరీ చేసింది. అయితే వినియోగదారుల ఫోరంలో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో కొరియర్ కంపెనీకి 25 వేల రూపాయల ఫైన్ విధించింది. రక్షా బంధన్ కోసం పంపిన రాఖీ ముందుగా డెలివరీ చేయకపోవడం వల్ల ప్రజల సెంటిమెట్లు దెబ్బతింటాయని అభిప్రాయ పడింది.
బెంగళూరుకు చెందిన డీటీడీసీ కొరియర్ కంపెనీ ద్వారా ఓ చెల్లి లండన్ లో ఉన్న తన అన్నకు 2016లో రాఖీ పంపింది. అయితే కొరియర్ కంపెనీ పొరపాటున ఆ పార్సిల్ను ఫ్రాన్స్ లో తప్పు అడ్రస్లో డెలివరీ చేసింది. అయితే వినియోగదారుల ఫోరంలో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో కొరియర్ కంపెనీకి 25 వేల రూపాయల ఫైన్ విధించింది. రక్షా బంధన్ కోసం పంపిన రాఖీ ముందుగా డెలివరీ చేయకపోవడం వల్ల ప్రజల సెంటిమెట్లు దెబ్బతింటాయని అభిప్రాయ పడింది.
No comments:
Post a Comment