తప్పు అడ్రస్లో డెలివరీ చేసినందుకు డీటీడీసీకి 25వేలు ఫైన్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 25, 2018

తప్పు అడ్రస్లో డెలివరీ చేసినందుకు డీటీడీసీకి 25వేలు ఫైన్!


బెంగళూరుకు చెందిన డీటీడీసీ కొరియర్ కంపెనీ ద్వారా ఓ చెల్లి లండన్ లో ఉన్న తన అన్నకు 2016లో రాఖీ పంపింది. అయితే కొరియర్ కంపెనీ పొరపాటున ఆ పార్సిల్ను ఫ్రాన్స్ లో తప్పు అడ్రస్లో డెలివరీ చేసింది. అయితే వినియోగదారుల ఫోరంలో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో కొరియర్ కంపెనీకి 25 వేల రూపాయల ఫైన్ విధించింది. రక్షా బంధన్ కోసం పంపిన రాఖీ ముందుగా డెలివరీ చేయకపోవడం వల్ల ప్రజల సెంటిమెట్లు దెబ్బతింటాయని అభిప్రాయ పడింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad