బాబు ప్రభుత్వంపై కోర్టుకెక్కిన జగన్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 31, 2018

బాబు ప్రభుత్వంపై కోర్టుకెక్కిన జగన్!


విశాఖపట్నంలో తనపై జరిగిన హత్యయత్నం నేపథ్యంలో న్యాయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు కొందరు ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే తనపై హత్యాయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు.  దీని వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని కోరాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad