మెడలో కత్తి దించాలి.. కానీ మిస్‌ అయింది - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 01, 2018

మెడలో కత్తి దించాలి.. కానీ మిస్‌ అయింది

తనకు అప్పగించిన టార్గెట్‌..  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాణాలు తీయడమేనని,, దానికోసం ఎప్పటి నుంచో ఆ రోజు కోసం ఎదురుచూసినట్లు వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు పోలీసుల విచారణలో ఎట్టకేలకు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. దాడి చేసిన రోజు కత్తి వేటు గొంతులోనే దించాలనుకున్నాడని, కానీ తప్పిపోయిందని చెప్పినట్లు తేలింది. ప్రధాన కుట్రదారుల పేర్లు తనకు తెలుసో లేదో గానీ తనకు ‘ఆ పని’ అప్పగించిన సూత్రదారుల పేర్లను మాత్రం ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశాడని సమాచారం. 

No comments:

Post a Comment

Post Bottom Ad