జగన్పై దాడి చేసిన వ్యక్తి టీడీపీ అభిమానే! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 28, 2018

జగన్పై దాడి చేసిన వ్యక్తి టీడీపీ అభిమానే!


విశాఖపట్నం ఎయిర్పోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన శ్రీనివాస్ జగన్ అభిమానే అంటూ టీడీపీ వాళ్లు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. జగన్ పై కత్తితో దాడి చేసిన కొద్ది సమయంలోనే జగన్తో ఉన్న ఫ్లెక్సీలు విడుదల చేసి దాడి చేసింది జగన్ అభిమానే అంటూ ఎల్లో ప్రచారం చేశారు. అయితే నెటిజన్లు టీడీపీ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. శ్రీనివాస్ టీడీపీ సభ్యత్వాన్ని తీసుకున్న రశీదులను, ఎల్లో పార్టీ ప్రచారాలకు హాజరైన ఫొటోలను పెడుతూ బాబు, టీడీపీ వ్యవహారశైలిని ఎండగడుతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad