హాంకాంగ్‌కు చెందిన రూ. 255 కోట్ల ఆస్తులపై ఈడీ అటాచ్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 25, 2018

హాంకాంగ్‌కు చెందిన రూ. 255 కోట్ల ఆస్తులపై ఈడీ అటాచ్!


పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)కు టోకరా కేసులో కేసులో హాంకాంగ్‌కు చెందిన  రూ. 255 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటాచ్‌ చేసింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పీఎన్బీని 13వేల కోట్ల రూపాయలకు టోకరా పెట్టి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్‌ చట్టం కింద  ఈడీ తాజాగా ఈ ఆస్తులు అటాచ్ చేసింది. ఈడీ ఇప్పటి వరకు ఈ కేసులో రూ. 4,744కోట్లకు చెందిన ఆస్తులను అటాచ్ చేసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad