ఉగ్రవాద దేశాలకు సహాయం చేయడం మానుకోవాలని అంతర్జాతీయ సంస్థలు వివిధ దేశాలను హెచ్చరిస్తున్నా కొన్ని దేశాల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా చైనా.. తన మిత్ర దేశం, ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాకిస్థాన్ కు డ్రోన్లు సరఫరా చేయాలని నిర్ణయించింది. మానవ రహితంగా పనిచేసే ఈ ఎయిర్ క్రాఫ్ట్ లు వివిధ రకాలుగా దాడి చేయగలవని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో ఇవి పనిచేస్తావని అంటున్నారు. కొద్ది రోజుల కిందట భారత్ లో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన.. భారత్ కు ఎస్-400 ట్రయంప్ క్షిపణులను సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీనికి పోటీ అన్నట్టు చైనా పాకిస్థాన్ కు డ్రోన్లు సరఫరా చేయడానికి నిర్ణయించడం గమనార్హం. అయితే చైనా-పాకిస్థాన్ డీల్ విలువ ఇంకా తెలియరాలేదు.
ఉగ్రవాద దేశాలకు సహాయం చేయడం మానుకోవాలని అంతర్జాతీయ సంస్థలు వివిధ దేశాలను హెచ్చరిస్తున్నా కొన్ని దేశాల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా చైనా.. తన మిత్ర దేశం, ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాకిస్థాన్ కు డ్రోన్లు సరఫరా చేయాలని నిర్ణయించింది. మానవ రహితంగా పనిచేసే ఈ ఎయిర్ క్రాఫ్ట్ లు వివిధ రకాలుగా దాడి చేయగలవని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో ఇవి పనిచేస్తావని అంటున్నారు. కొద్ది రోజుల కిందట భారత్ లో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన.. భారత్ కు ఎస్-400 ట్రయంప్ క్షిపణులను సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీనికి పోటీ అన్నట్టు చైనా పాకిస్థాన్ కు డ్రోన్లు సరఫరా చేయడానికి నిర్ణయించడం గమనార్హం. అయితే చైనా-పాకిస్థాన్ డీల్ విలువ ఇంకా తెలియరాలేదు.
No comments:
Post a Comment