విజయవాడలో నేటి నుంచే దేవీ నవరాత్రులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 09, 2018

విజయవాడలో నేటి నుంచే దేవీ నవరాత్రులు


విజయవాడ దుర్గమ్మ గుడిలో దేవీ నవరాత్రులు అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తారు. పండుగ రోజు కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులకు భారీ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో దేవస్థానం సిబ్బంది భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందిపడకుండా చర్యలు చేపట్టారు. వీఐపీలు కూడా వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad