సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) డైరెక్టర్ అలోక్వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా మధ్య వివాదం నేపథ్యంలో అలోక్వర్మను తప్పించారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా వరంగల్ జిల్లాలోని బోరె నర్సాపూర్ వాసి మన్యం నాగేశ్వరరావును నియమించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో జాయింట్డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 1986 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ఒడిషా కేడర్లో డీజీపీగా పనిచేశారు. ఇదిలా ఉంటే అలోక్వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలను కేంద్ర దర్యాప్తు సంస్థ సెలవుపై పంపింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) డైరెక్టర్ అలోక్వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా మధ్య వివాదం నేపథ్యంలో అలోక్వర్మను తప్పించారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా వరంగల్ జిల్లాలోని బోరె నర్సాపూర్ వాసి మన్యం నాగేశ్వరరావును నియమించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో జాయింట్డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 1986 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ఒడిషా కేడర్లో డీజీపీగా పనిచేశారు. ఇదిలా ఉంటే అలోక్వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలను కేంద్ర దర్యాప్తు సంస్థ సెలవుపై పంపింది.
No comments:
Post a Comment