జగన్‌ ప్రజాసంకల్పయాత్రకు విరామం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 27, 2018

జగన్‌ ప్రజాసంకల్పయాత్రకు విరామం!


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై కత్తితో దాడి నేపథ్యంలో.. జగన్ ప్రజాసంకల్పయాత్రను నవంబర్‌ 2వతేదీ వరకు విరామం ప్రకటించారు. విశాఖపట్నం ఎయిర్పోర్టులో  జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భుజానికి అయిన గాయం కారణంగా జగన్ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలనే డాక్టర్ల సూచనల మేరకు నవంబర్‌ 2వరకు ప్రజాసంకల్పయాత్రకు విరామం ప్రకటించినట్లు పార్టీ ప్రకటించింది. నవంబర్‌ 3నుంచి విజయనగరం జిల్లాలో యథావిధిగా పాదయాత్ర కొనసాగుతుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad