నక్సల్స్‌ దాడిలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 27, 2018

నక్సల్స్‌ దాడిలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి


ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. బీజాపూర్‌ జిల్లా ముర్దొండి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన జవాన్ల వాహనాన్ని పేల్చేశారు. అప్రమత్తమైన జవాన్లు మావోయిస్టులలపై కాల్పులు జరిపారు. మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కిలోమీటర్‌ దూరంలో ఉన్న క్యాంప్‌ దగ్గరికి జవాన్లు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

No comments:

Post a Comment

Post Bottom Ad