శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాపై బీఎస్ఎన్ఎల్ వేటు వేసింది. కొచ్చిలోని బోట్జెట్టి బ్రాంచ్లో బీఎస్ఎన్ఎల్ టెలికాం టెక్నీషియన్గా పనిచేస్తున్న ఆమెను పాలారిఒట్టంఎక్చేంజ్కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఆమె హిందువుల మనోభావాలు తీసేలా ప్రవర్తించారంటూ ముస్లిం మతపెద్దలు రెహానాతోపాటు ఆమె కుటుంబ సభ్యులను బహిస్కరించిన సంగతి తెలిసిందే.
Post Top Ad
Wednesday, October 24, 2018
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment