బోయపాటి శ్రీను, రామ్చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం నుంచి సినిమాటో గ్రాఫర్ రిషీ పంజాబీ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్తో వచ్చిన మనస్పర్ధలతోనే ఆయన తప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపై జరగబోయే షూటింగ్ కోసం ఆర్థర్ విల్సన్ను తీసుకున్నారట. టాకీ పార్ట్తో పాటు పాటలకు విల్సన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేయనున్నారు. ఈ సినిమాలో చరణ్కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ చిత్రానికి టైటిల్ అనౌన్స్ చేయలేదు.
Post Top Ad
Wednesday, October 24, 2018
చరణ్ సినిమాకు కొత్త సినిమాటోగ్రాఫర్
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment