దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించిన వివరాలను తెలపాలని సుప్రీం కోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే ఈ విషయంపై రాజకీయంగా పెద్ద రభస జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పంద వివరాలను ఈనెల 29లోగా సీల్డ్ కవర్లో సమర్పించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. రాఫెల్ డీల్పై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఇద్దరు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు.
దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించిన వివరాలను తెలపాలని సుప్రీం కోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే ఈ విషయంపై రాజకీయంగా పెద్ద రభస జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పంద వివరాలను ఈనెల 29లోగా సీల్డ్ కవర్లో సమర్పించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. రాఫెల్ డీల్పై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఇద్దరు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు.
No comments:
Post a Comment