ఏడాదికి పైగా విరామంతో దాయాదులతో పోరు బరిలోకి దిగనుంది భారత్. దీంతో ఈ మ్యాచ్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాత్రం క్రికెట్ను ఆటగానే చూడాలంటూ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ క్రికెటర్ను పెళ్లిచేసుకున్న భారత క్రీడాకారిణి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా తనను ఆటపట్టిస్తారనే ముందుగా ఉపదేశాలిస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియా నుంచి తాత్కాలికంగా వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించేసింది. ప్రస్తుతం తాను గర్భవతి అని, అందుకే కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.
ఏడాదికి పైగా విరామంతో దాయాదులతో పోరు బరిలోకి దిగనుంది భారత్. దీంతో ఈ మ్యాచ్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాత్రం క్రికెట్ను ఆటగానే చూడాలంటూ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ క్రికెటర్ను పెళ్లిచేసుకున్న భారత క్రీడాకారిణి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా తనను ఆటపట్టిస్తారనే ముందుగా ఉపదేశాలిస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియా నుంచి తాత్కాలికంగా వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించేసింది. ప్రస్తుతం తాను గర్భవతి అని, అందుకే కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.
No comments:
Post a Comment