మలిక్ హాఫ్ సెంచరీ, భారత్ లక్ష్యం 238 - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 23, 2018

మలిక్ హాఫ్ సెంచరీ, భారత్ లక్ష్యం 238


దుబాయ్‌లో జరుగుతున్న ఆసియాకప్‌ సూపర్ 4 రౌండ్లో పోటీపడుతున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌ 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు సాధించింది.  భారత స్పిన్నర్లు చహల్‌, కుల్దీప్‌ల ధాటికి 58 పరుగులకే పాక్‌ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ  పాక్‌ బ్యాట్స్‌మెన్‌ షోయబ్‌ మాలిక్‌ (78), సర్ఫరాజ్‌ అహ్మద్‌ (44), ఫకార్‌ జమాన్‌ (31), అసీఫ్‌ అలి(30)లు రాణించడంతో 50 ఓవర్లలో పాక్ జట్టు ఆ స్కోర్‌ చేయగలిగింది.

No comments:

Post a Comment

Post Bottom Ad