బంగ్లాపై భారత్ ఘన విజయం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 22, 2018

బంగ్లాపై భారత్ ఘన విజయం


ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 36.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించి ఘన విజయం సాధించింది. రోహిత్‌ శర్మ 83 పరుగులు సాధించి నాటౌట్‌గా రాణించాడు. శిఖర్ ధావన్‌ 40 పరుగులు, ధోని 33 పరుగులు సాధించారు. టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ కేవలం 174 పరుగులు మాత్రమే చేసింది. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (4/29) నాలుగు వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. అతనికి భువనేశ్వర్‌ (3/32), బుమ్రా (3/37)లు కూడా తోడవడంతో బంగ్లాదేశ్‌ తక్కువ పరుగులు మాత్రమే సాధించి 49.1 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్‌ అయింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad