సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్లోని కస్తూర్భా పాఠశాలలో షాట్ సర్య్కూట్ జరిగి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రతిరోజు లాగే ఉదయం నాలుగుగంటలకు నిద్రలేచిన విద్యార్థులు మౌత్ వాష్ చేసుకునేందుకు కింద అంతస్తుకు దిగారు. తర్వాత పదినిమిషాల్లో పై అంతస్తునుంచి మంటలు ఎగిసి పడ్డాయి. ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు షాక్ కు గురయ్యారు. వెంటనే కింద ఉన్న విద్యార్థులు పరుగెత్తుకుంటూ వెళ్లి గదిలో నిద్రిస్తున్న విద్యార్థులను లేపి ప్రమాదం నుంచి వారిని కాపాడారు. ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు గదుల్లో లేకపోవడం, అప్పటికే నిద్ర లేవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్లోని కస్తూర్భా పాఠశాలలో షాట్ సర్య్కూట్ జరిగి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రతిరోజు లాగే ఉదయం నాలుగుగంటలకు నిద్రలేచిన విద్యార్థులు మౌత్ వాష్ చేసుకునేందుకు కింద అంతస్తుకు దిగారు. తర్వాత పదినిమిషాల్లో పై అంతస్తునుంచి మంటలు ఎగిసి పడ్డాయి. ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు షాక్ కు గురయ్యారు. వెంటనే కింద ఉన్న విద్యార్థులు పరుగెత్తుకుంటూ వెళ్లి గదిలో నిద్రిస్తున్న విద్యార్థులను లేపి ప్రమాదం నుంచి వారిని కాపాడారు. ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు గదుల్లో లేకపోవడం, అప్పటికే నిద్ర లేవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
No comments:
Post a Comment