అమృతకు భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 20, 2018

అమృతకు భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు!


ప్రేమ వివాహం చేసుకున్నందుకు ప్రణయ్ను నల్లగొండ జిల్లాలో పట్టపగలు నడిరోడ్డుమీద చంపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం సంచలనం సృష్టించింది. దీంతో రెండు పదుల వయసులోకి అడుగుపెట్టిన వారికి ఇంత త్వరగా వచ్చిన కష్టానికి రాష్ట్రమంతా శోకసంద్రమైంది. ప్రణయ్ భార్య అమృతవర్షిణిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. అమృతకు ప్రభుత్వం తరఫున రూ. ఎనిమిది లక్షల 25 వేలు సాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే సాగుకు అనువైన వ్యవసాయ భూమిని, డబుల్ బెడ్ రూం ఇల్లుని ఇస్తామని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad